ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కువైట్‌లో కరోనాతో ఇద్దరు తెలుగు కార్మికులు మృతి..

ABN, First Publish Date - 2020-05-28T18:18:10+05:30

గల్ఫ్‌లో ఉన్న జిల్లా వాసులు ఇద్దరు కరోనాతో మృతి చెందారు. గోపవరం మండలంలోని ఎస్‌.రామాపురానికి చెందిన మల్లెం కొండారెడ్డి (60) కువైత్‌లో 30 ఏళ్లుగా ఉంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోపవరం/రామాపురం (కడప): గల్ఫ్‌లో ఉన్న జిల్లా వాసులు ఇద్దరు కరోనాతో మృతి చెందారు. గోపవరం మండలంలోని ఎస్‌.రామాపురానికి చెందిన మల్లెం కొండారెడ్డి (60) కువైత్‌లో 30 ఏళ్లుగా ఉంటున్నారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో అక్కడ చికిత్స పొందుతూ 21వ తేదీ మృతిచెందారు. కొండారెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రామాపురం మండలం నీలకంట్రావుపేటకు చెందిన దర్బార్‌బాషా (53) రెండు సంవత్సరాల నుంచి సౌదీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఈయన కరోనాతో మరణించాడని సౌదీ నుంచి మంగళవారం కుటుంబసభ్యులకు ఫోన్‌ వచ్చింది. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Updated Date - 2020-05-28T18:18:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising