ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిమ్స్‌లో ఇద్దరు కరోనా అనుమానితులు

ABN, First Publish Date - 2020-03-27T09:48:48+05:30

కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో గురువారం ఇరువురు కరోనా అనుమానితులు చేరినట్లు రిమ్స్‌ ఆర్‌ఎంఓ డాక్టర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (సెవెన్‌రోడ్సు) మార్చి 26: కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో గురువారం ఇరువురు కరోనా అనుమానితులు చేరినట్లు రిమ్స్‌ ఆర్‌ఎంఓ డాక్టర్‌ కొండయ్య తెలిపారు. పెండ్లిమర్రికి చెందిన సుమారు 30 ఏళ్ల వయస్సు గల వ్యక్తి కేరళ నుంచి వచ్చాడని, కడపకు చెందిన 40 సంవత్సరల వయస్సు గల వ్యక్తి కోల్‌కత్తా నుంచి రావడంతో ముందు జాగ్రత్తలో భాగంగా వారి స్వాబ్‌లను తీసి తిరుపతి స్విమ్స్‌కు పంపామన్నారు.


నివేదికలు శుక్రవారం వస్తాయన్నారు. కాగా ఇప్పటి వరకు రిమ్స్‌లో 22 మంది అనుమానితులకు పరీక్షలు చేశామని, అందులో 18 మందికి నెగిటివ్‌ వచ్చింది. మిగిలిన నలుగురికి రిపోర్టుల కోసం నిరీక్షిస్తున్నామన్నారు.కడపలో ఇప్పటి వరకు ఒక్కరికి కూడా కరోనా పాజిటివ్‌ రాలేదని తెలిపారు.

Updated Date - 2020-03-27T09:48:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising