ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమల ఎక్స్‌ప్రెస్‌ జనవరి 1 వరకు కొనసాగింపు

ABN, First Publish Date - 2020-11-27T06:53:37+05:30

కడప నుంచి విశాఖ వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైలు (07487) జనవరి 1వతేదీ వరకు కొనసాగుతుందని కడప చీఫ్‌ కమర్షియల్‌ ఇనస్పెక్టరు అమర్‌నాధ్‌, స్టేషన మేనేజరు బీఎన రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (ఎర్రముక ్కపల్లె), నవంబరు 26: కడప నుంచి విశాఖ వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైలు (07487) జనవరి 1వతేదీ వరకు కొనసాగుతుందని కడప చీఫ్‌ కమర్షియల్‌ ఇనస్పెక్టరు అమర్‌నాధ్‌, స్టేషన మేనేజరు బీఎన రెడ్డి తెలిపారు. విశాఖ నుంచి కడపకు వచ్చే తిరుమల ఎక్స్‌ప్రెస్‌ (07488) డిసెంబరు 31 వరకు కొనసాగుతుందన్నారు. ఈ రెండు రైళ్ల గడువు ఈ నెలాఖరుతో ముగియనుండడంతో దక్షిణ మధ్య రైల్వే మరో నెలరోజుల పాటు వీటిని కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-11-27T06:53:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising