ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల్లో అవగాహన అవసరం

ABN, First Publish Date - 2020-06-22T11:29:46+05:30

కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా మాస్కులు ధరించేలా ప్రజలు అవగాహ న కలిగి ఉండాలని లేకుంటే జరిమానా తప్పదని అర్బన్‌ సీఐ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పులివెందుల టౌన్‌, జూన్‌ 21: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా మాస్కులు ధరించేలా ప్రజలు అవగాహ న కలిగి ఉండాలని లేకుంటే  జరిమానా తప్పదని  అర్బన్‌ సీఐ భాస్కర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహారెడ్డిలు హెచ్చరించారు. ఆదివారం పట్టణంలోని ప్రధాన రహదారుల్లోని దుకాణవ్యాపారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాస్కులు ధరించని వారికి రూ. 500 జరిమానా విధించడంతోపాటు క్వారంటైన్‌కు తరలిస్తామన్నారు. అనంతరం మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యంగా రోడ్లపై తిరుగుతున్న వారికి జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-06-22T11:29:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising