ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2020-09-25T11:27:21+05:30

అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని రైల్వే ట్రాక్‌ వద్ద గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందినట్లు తాడిపత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (క్రైం), సెప్టెంబరు 24: అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని రైల్వే ట్రాక్‌ వద్ద గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందినట్లు తాడిపత్రి - జూటూరు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి వయసు 30 సంవత్సరాలు ఉంటుందని, పింక్‌ లైట్‌ కలర్‌ ఫుల్‌ షర్టును, లైట్‌ సిమెంటు కలర్‌ ఫ్యాంటు ధరించాడని, చొక్కా కాలర్‌పై ఎక్సెల్‌ టైలరు, అప్సరా సర్కిల్‌, కడప అనే లేబుల్‌ ఉందని తెలిపారు. మృతుడు కడప జిల్లాకు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నామని, ఇతర వివరాలకు 80740 48285 నెంబరుకు ఫోను చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చన్నారు. 

Updated Date - 2020-09-25T11:27:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising