ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీజీబీ ఉద్యోగుల విరాళం రూ.50 లక్షలు

ABN, First Publish Date - 2020-04-08T09:15:40+05:30

సీఎం సహాయనిధికి ఏపీజీబీ ఉద్యోగులు రూ.50లక్షల విరాళం ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి, డిప్యూటీ సీఎం అంజద్‌బాష, ఎంపీ అవినాష్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి ఆదిమూలపు సురేష్‌, కలెక్టర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 7: సీఎం సహాయనిధికి ఏపీజీబీ ఉద్యోగులు రూ.50లక్షల విరాళం ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి, డిప్యూటీ సీఎం అంజద్‌బాష, ఎంపీ అవినాష్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి ఆదిమూలపు సురేష్‌, కలెక్టర్‌ హరికిరణ్‌ సమక్షంలో ఏపీజీబీ చైర్మన్‌ ఎ.వెంకటరెడ్డి రూ.50 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ తమ బ్యాంకు 2425 సిబ్బంది ఒకరోజు వేతనంగా ఈ మొత్తాన్ని అందిస్తున్నామన్నారు. సహకరించిన సిబ్బందికి, ఉద్యోగ సంఘాల లీడర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2020-04-08T09:15:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising