ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం’

ABN, First Publish Date - 2020-10-25T11:19:55+05:30

నిత్యావసర సరుకులు, కూరగాయల రేట్లు అధికంగా పెంచి ప్రభుత్వం మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తోందని రైల్వేకోడూరు జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర ధ్వజమెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైల్వేకోడూరు రూరల్‌, అక్టోబరు24 : నిత్యావసర సరుకులు, కూరగాయల రేట్లు అధికంగా పెంచి ప్రభుత్వం మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తోందని రైల్వేకోడూరు జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర ధ్వజమెత్తారు. శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి ఐదు సార్లు నిత్యావసర సరుకులు, కూరగాయల రేట్లు అధికంగా పెంచారని ఆరోపించారు. సామాన్య ప్రజలకు ఉల్లిపాయ కన్నీరు పెట్టిస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.  

Updated Date - 2020-10-25T11:19:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising