ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోండి

ABN, First Publish Date - 2020-07-01T10:33:26+05:30

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇసుక మాఫియా చెలరేగిపోతోందని, ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడీకి తెగబడుతున్న అధికారులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (కలెక్టరేట్‌), జూన్‌ 30 : వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇసుక మాఫియా చెలరేగిపోతోందని, ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడీకి తెగబడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు షేక్‌ నజీర్‌ అహమ్మద్‌ డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక దొరకక భవన నిర్మాణ కార్మికులకు పనులు కూడా లేక ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. లాక్‌డౌన్‌ వల్ల పనులు లేక ఆర్థికంగా చితికిపోయారని ఇలాంటి వారికి ప్రభుత్వం అండగా ఉండి రూ.20 వేల ఆర్థికసాయం అందించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరమణారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, నాగరాజు, విజయభాస్కర్‌, ఆరిఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-01T10:33:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising