ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

100 మందికి స్వాబ్‌ పరీక్షలు

ABN, First Publish Date - 2020-06-29T10:21:49+05:30

మండలంలో 100 మందికి ఆదివారం కరోనా స్వాబ్‌ పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్‌ చంద్రిక తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముద్దనూరు జూన్‌28: మండలంలో 100 మందికి ఆదివారం కరోనా స్వాబ్‌ పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్‌ చంద్రిక తెలిపారు. ముద్దనూరులో 20 మందికి , శెట్టివారిపల్లెలో 55 మందికి, మంగపట్నంలో 15 మందికి, కొర్రపాడులో 10 మందికి స్వాబ్‌ పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్‌ తెలిపారు. ముద్దనూరు  మండలం పరిధిలోని దేనేపల్లె గ్రామంలో ఆదివారం ఒక కరోనా పాజిటివ్‌ కేసునమోదు కాగా అతనిని క్వారంటైన్‌ తరలించినట్లు డాక్టర్‌ తెలిపారు.

Updated Date - 2020-06-29T10:21:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising