ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం ఏరియల్‌ సర్వే కనిపించలేదు

ABN, First Publish Date - 2020-11-29T05:11:08+05:30

సీఎం ఏరియల్‌ సర్వే కనిపించలేదని రైల్వేకోడూరు టీడీపీ నేత పంతగాని నరసింహప్రసాద్‌ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి జాడ కనిపించలేదని రైతులతో కలిసి బైనాక్యులర్స్‌తో చూస్తున్న పంతగాని నరసింహప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనగలూరు, నవంబరు, 28: సీఎం ఏరియల్‌ సర్వే కనిపించలేదని  రైల్వేకోడూరు టీడీపీ నేత పంతగాని నరసింహప్రసాద్‌ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వరద నష్టాన్ని పరిశీలించేందుకు శనివారం జిల్లాలో ఏరియల్‌ సర్వే చేస్తున్నారని  మండలంలో వరద ముంపు గ్రామాల్లో రైతులతో కలిసి బైనాక్యులర్‌లతో చూసి, చూసి చివరకు నిరాశతో వెనుతిగామని పేర్కొన్నారు.   రైతులకు పరిహారం ప్రకటిస్తారని ఎంతో ఆశగా ఎదురు చూశారని తెలిపారు. టీడీపీ నేత మావిళ్ల సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-29T05:11:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising