ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి : పంతగాని

ABN, First Publish Date - 2020-11-27T06:41:09+05:30

వరద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రైల్వేకోడూరు టీడీపీ నేత పంతగాని నరసింహప్రసాద్‌, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు బొక్కసం సునీల్‌ డిమాండు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైల్వేకోడూరు రూరల్‌, నవంబరు 26: వరద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రైల్వేకోడూరు టీడీపీ నేత పంతగాని నరసింహప్రసాద్‌, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు బొక్కసం సునీల్‌ డిమాండు చేశారు. గురువారం రైల్వేకోడూరు పట్టణంలోని నదీపరివాహ ప్రాంతాలైన ధర్మాపురం, నరసరాంపురం తదితర ప్రాంతాలలో పర్యటించి వరద బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేసి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరద నీరు ముంపు ప్రాంతాల్లో ఇళ్లు మునిగిపోయే విధంగా వచ్చాయని, గుడిసెలలో జీవనం సాగిస్తున్న పేదలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మావిళ్ల సుబ్బరాయుడు, కస్తూరి దినేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-27T06:41:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising