ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలల్లో క్రీడా కోర్టు ఏర్పాటు చేయాలి : జేసీ

ABN, First Publish Date - 2020-09-30T11:29:20+05:30

నాడు-నేడు పథకానికి ఎంపికైన పాఠశాల ల్లో క్రీడా కోర్టును ఏర్పాటు చేయాలని జాయింట్‌ కలెక్టరు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (ఎడ్యుకేషన్‌), సెప్టెంబరు 29 : నాడు-నేడు పథకానికి ఎంపికైన పాఠశాల ల్లో క్రీడా కోర్టును ఏర్పాటు చేయాలని జాయింట్‌ కలెక్టరు సాయికాంత్‌వర్మ అధికారులను ఆదేశించారు. కడప జయనగర్‌కాలనీ నా డు-నేడు డెమో పాఠశాలలో పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల ఆవరణంలో వివిధ రకాల క్రీడా సింథటిక్స్‌ కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. వాటికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. పాఠశాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఈవో శైలజ, సమగ్ర శిక్ష జిల్లా పథక అధికారి ప్రభాకర్‌రెడ్డి, ఈఈ జనార్ధన్‌రెడ్డి, డీఈ చంద్రశేఖర్‌రెడ్డి, ఎంఈవో నారాయణ, గాయత్రిభాయి, సీఆర్పీలు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-30T11:29:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising