ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పబ్లిసిటీకి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం

ABN, First Publish Date - 2020-04-10T09:19:24+05:30

సామాజిక దూరం, భౌతిక దూరాలను పక్కనబెట్టి విపత్కర పరిస్థితుల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో పబ్లిసిటీ కోసం డిప్యూటీ సీఎం అంజద్‌బాషా ఆ యన అనుచరులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిప్యూటీ సీఎంపై కలెక్టరుకు టీడీపీ నేత హరిప్రసాద్‌ ఫిర్యాదు


కడప(నాగరాజుపేట), ఏప్రిల్‌ 9 : సామాజిక దూరం, భౌతిక దూరాలను పక్కనబెట్టి విపత్కర పరిస్థితుల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో పబ్లిసిటీ కోసం డిప్యూటీ సీఎం అంజద్‌బాషా ఆ యన అనుచరులు పర్యటించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్‌ ఆరోపించారు. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ సమయంలో బాధ్యత గల హోదాలో ప్రజలను గుంపులు గుంపులుగా చేయడం భావ్యం కాదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారులు, వలంటీర్ల ద్వారా కూరగాయలు పంపిణీ చేసి ఉంటే బాగుండేదన్నారు. వీరి చర్యల వల్ల నగరంలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ సంఘటనపై స్పందించి తగు చర్యలు చేపట్టాలని కలెక్టరును కోరారు.

Updated Date - 2020-04-10T09:19:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising