ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజాధనం దుర్వినియోగం

ABN, First Publish Date - 2020-12-18T04:57:19+05:30

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా బీసీ కార్పొరేషన్ల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.రెడ్డిబాబు వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధ్వజం

కడప(మారుతీనగర్‌), డిసెంబరు 17: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా బీసీ కార్పొరేషన్ల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.రెడ్డిబాబు వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. గురువారం ప్రెస్‌క్లబ్‌లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లను, డైరెక్టర్లను ఏర్పాటు చేసి బీసీలను ప్రలోభపెట్టాలనుకోవడం సీఎంకు తగదన్నారు. అసలే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ మీనమేషాలు లెక్కపెడుతూ బీసీ కార్పొరేషన్లకు చైర్మన్‌తో పాటు డైరెక్టర్లను ఏర్పాటు చేయడం ఎంతవరకు సబబు అన్నారు. వీరికి ఇచ్చే జీతాలు దాదాపు రూ.62.63 కోట్లు ఉంటుందని, ఈ డబ్బును సబ్సిడీ లోన్ల ద్వారా బీసీలకు ఉపయోగిస్తే కొన్ని వేల మందికి ఉపాఽధి దొరుకుతుం దన్నారు. సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర నాయకులు బాలరాజు, వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు వివేకానంద, చిన్న, శేఖర్‌,  మణి కుమార్‌, సంజీవ్‌, కళ్యాణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-18T04:57:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising