ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నష్టపోయిన రైతులను ఆదుకోవాలి’

ABN, First Publish Date - 2020-11-30T04:30:22+05:30

నివర్‌ తుఫాన కారణంగా నిలువునా మునిగినరైతులను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ సీనియర్‌ నేత, రాష్ట్ర ఫైనాన్స కార్పొరేషన మాజీ డైరెక్టర్‌ షేక్‌ మహబూబ్‌బాష డిమాండ్‌ చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బద్వేలు,నవంబరు29: నివర్‌ తుఫాన కారణంగా నిలువునా మునిగినరైతులను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ సీనియర్‌ నేత, రాష్ట్ర ఫైనాన్స కార్పొరేషన మాజీ డైరెక్టర్‌ షేక్‌ మహబూబ్‌బాష డిమాండ్‌ చేశారు. ఆదివారం తన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ నష్టపోయిన పంట పొలాలను వెంటనే పరిశీలించి రైతులకు నష్టపరిహారం అందించాలన్నారు. వ్యవసాయ అధికారులు నష్టపోయిన పంటపొలాలను గుర్తించి త్వరిత గతిన నష్టపరిహారాన్ని అందించేలా చొరవచూపాలన్నారు.  కార్యక్రమంలో టీడీపీ తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి కె.వేణుగోపాల్‌, బీసీ సేవాసంఘం డివిజన అధ్యక్షుడు గంటా వెంకటయ్య, జహంగీర్‌బాష పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-30T04:30:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising