ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దక్షిణ రాజగోపుర ద్వారబంధం ప్రతిష్ఠ

ABN, First Publish Date - 2020-12-06T04:59:22+05:30

రాయలసీమలో ప్రసిద్ధిగాంచిన గండి వీరాంజనేయస్వామి దేవస్థానంలో దక్షిణ రాజగోపురం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

పూజలు నిర్వహిస్తున్న ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చక్రాయపేట, డిసెంబరు 5: రాయలసీమలో ప్రసిద్ధిగాంచిన గండి వీరాంజనేయస్వామి దేవస్థానంలో దక్షిణ రాజగోపురం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇం దులో భాగంగా శనివారం పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి దక్షిణ రాజగోపుర ద్వారబంధం ప్రతిష్ఠాపన చేయించారు. ద్వారబంధానికి అర్చకుడు పూజలు చేసి హారతులు ఇచ్చా రు. ఆలయ సహాయ కమిషనర్‌ పట్టెం గురుప్రసాద్‌ ఆలయంలో  అభివృద్ధి పనులు చేయించారు. వైసీపీ సమన్వయకర్త ఓబుల్‌రెడ్డి, కాంట్రాక్టర్‌ వెంకటసుబ్బయ్య, వైసీపీ నాయకుడు రామాంజనేయరెడ్డి, ఆలయ ప్రధాన అర్చకుడు రాజారమేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-06T04:59:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising