ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవాలను మేపుకునేందుకు వెళ్లి మృత్యువాత

ABN, First Publish Date - 2020-12-06T05:09:50+05:30

మండల పరిధిలోని పొడదుర్తి సమీపంలో జీవాల ను మేపుకునేందుకు వెళ్లి విద్యుత్తు షాక్‌ కు గురై ఓబులేసు (40) అనే వ్యక్తి మృత్యువాతపడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కమలాపురం, డిసెంబరు 5: మండల పరిధిలోని పొడదుర్తి సమీపంలో జీవాల ను మేపుకునేందుకు వెళ్లి విద్యుత్తు షాక్‌ కు గురై ఓబులేసు (40) అనే వ్యక్తి మృత్యువాతపడ్డాడు. పోలీసుల కథనం మేర కు... ఖాజీపేట మండలం తిప్పాయపల్లెకు చెందిన ఓబులేసు జీవాలను మేపుకునేందుకు పొడదుర్తి గ్రామాలవైపు వె ళ్లాడు. అక్కడ జీవాల మేతకోసం సుంకేసులచెట్టు ఎక్కి ఆకు విరుస్తుండగా విద్యుత్తు వైర్లు తగిలి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయమై కమలాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2020-12-06T05:09:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising