ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2020-11-30T04:59:04+05:30

తిరుపతిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందినట్లు వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(క్రైం), నవంబరు 29: తిరుపతిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందినట్లు వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు.. చెన్నూరుకు చెందిన ఓబులేసు కడప వైజంక్షన్‌లోని షేమియానా దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తుం డేవాడు. శనివారం రాత్రి స్కూటరులో ఇంటికి వెళుతుండగా కోటిరెడ్డిసర్కిల్‌ సమీపం వద్దకు రాగానే స్కూటరును ఆటో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించగా మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు తెలిపారు.

Updated Date - 2020-11-30T04:59:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising