ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెన్నానదిలో వ్యక్తి గల్లంతు

ABN, First Publish Date - 2020-11-30T04:45:22+05:30

సిద్దవటం ఎగువపేటకు చెందిన షేక్‌ మహమ్మద్‌ అలీ అనే వ్యక్తి ఆదివారం మద్యం మత్తులో పెన్నానదిలో దూకి గల్లంతైనట్లు పోలీసులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దవటం, నవంబరు29 : సిద్దవటం ఎగువపేటకు చెందిన షేక్‌ మహమ్మద్‌ అలీ అనే వ్యక్తి ఆదివారం మద్యం మత్తులో పెన్నానదిలో దూకి గల్లంతైనట్లు పోలీసులు తెలిపారు. మహమ్మద్‌ అలీ ఆదివారం మధ్యాహ్నం పెన్నానది బ్రిడ్జిపై నుంచి దూకేందుకు ప్రయత్నించే సమయంలో అక్కడ ప్రజలు, పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం అతని తమ్ముడు మౌలాలికి అప్పగించారు. అయితే ఆ వ్యక్తి మళ్లీ మద్యం తాగి   బ్రిడ్జిపై నుంచి దూకి వరద ఉధృతికి కొట్టుకోయాడు. గజఈతగాళ్లు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-11-30T04:45:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising