ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కల్లోలంతో గుండెపోటుతో వృద్ధుడి మృతి

ABN, First Publish Date - 2020-06-04T10:22:59+05:30

మైలవరం మండల పరిధిలోని నవాబుపేటలో బుధవారం ఉదయానికి ఒకేసారి 10 మందికి కరోనా పాజిటివ్‌ తేలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైలవరం, జూన్‌ 3 : మైలవరం మండల పరిధిలోని నవాబుపేటలో బుధవారం ఉదయానికి ఒకేసారి 10 మందికి కరోనా పాజిటివ్‌ తేలింది. వీరందరినీ అధికారులు, పోలీసులు కడపకు బస్సులో తరలించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న అదే గ్రామానికి చెందిన పట్నం దేవరత్నం (64) తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. బస్సు వద్దకు వెళ్లి కరోనా బాధితులందరినీ చూసి ఇంటికి వస్తుండగా గుండెనొప్పి అంటూ కిందపడిపోయాడు. స్థానికులు అతడిని జమ్మలమడుగులోని ఓ హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే దేవరత్నం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Updated Date - 2020-06-04T10:22:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising