ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2020-06-05T10:33:22+05:30

కరోనా వైరస్‌ నియంత్రణలో ప్రజలు, విధుల్లో ఉన్న ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ పిలుపునిచ్చారు. మైలవరం మండల పరిధిలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైలవరం, జూన్‌ 4 : కరోనా వైరస్‌ నియంత్రణలో ప్రజలు, విధుల్లో ఉన్న ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ పిలుపునిచ్చారు. మైలవరం మండల పరిధిలోని రెడ్‌జోన్‌లో ఉన్న నవాబుపేటలో గురువారం ఎస్పీ పర్యటించారు. గ్రామంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 20కి చేరడంతో విధుల్లో ఉన్న పోలీస్‌ అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. రెడ్‌జోన్‌లో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ రెడ్‌జోన్‌లోని ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, వారికి అవసరమైన నిత్యావసర సరుకులను ఇళ్లవద్దకే పంపిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలన్నారు. ప్రజలు అత్యవసరమై బయటకు వెళ్లేటప్పుడు మాస్క్‌లు, గ్లౌజులు తప్పనిసరిగా ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో  జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు, రూరల్‌ సీఐ మంజునాధరెడ్డి, ఎస్‌ఐలు ప్రవీణ్‌కుమార్‌, ధనుంజయుడు పాల్గొన్నారు.


Updated Date - 2020-06-05T10:33:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising