ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా మురాదియా దర్గా ఉరుసు ఉత్సవాలు

ABN, First Publish Date - 2020-12-28T05:26:48+05:30

కడప రవీంద్రనగర్‌లోని మురాదియా దర్గా 132వ హజరత్‌ అలీ మురాషా మరుదియా ఉరుసులో భాగంగా ఆదివారం రాత్రి ఆ దర్గా పీఠాధిపతి ముతవలి తహిరుల్‌ ఖదిరి చేతుల మీదుగా చాందినీ నిర్వహించారు.

చాందినీ ఊరేగింపులో పీఠాధిపతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (మారుతీనగర్‌), డిసెంబరు 27 : కడప రవీంద్రనగర్‌లోని మురాదియా దర్గా 132వ హజరత్‌ అలీ మురాషా మరుదియా ఉరుసులో భాగంగా ఆదివారం రాత్రి ఆ దర్గా పీఠాధిపతి ముతవలి తహిరుల్‌ ఖదిరి చేతుల మీదుగా చాందినీ నిర్వహించారు.  భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దర్గాపీఠాధిపతి ముతవలి తహిరుల్‌ ఖదిరి ఇంటి నుంచి ఫకీర్ల విన్యాసాలతో చాందినీని ఊరేగించారు. కార్యక్రమంలో ఆ దర్గాకు చెందిన అలీం మురాది, అజైజుల్లా బుకారి, మస్సొడ్‌, అబ్దుల్‌ హదితో పాటు జనవికాస్‌ సేవాసమితి అద్యక్షుడు తాహిర్‌,  తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-28T05:26:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising