ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నష్టపోయిన రైతులను ఆదుకుంటాం : ఎంపీ

ABN, First Publish Date - 2020-12-01T05:56:04+05:30

తుఫాన్‌ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు.

మండలంలోని సమస్యలను ఎంపీకి వివరిస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చక్రాయపేట, నవంబరు 30: తుఫాన్‌ వల్ల నష్టపోయిన రైతులను  ఆదుకుంటామని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన చక్రాయపేట మండలంలోని అద్దాలమర్రి, కుమార్లకాల్వ, సిద్దారెడ్డిగారిపల్లె గ్రామాలలో పంటలను పరిశీలిం చారు. స్థానికులు ఎంపీకి సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసు కెళ్లి  నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నష్టపరిహారం డిసెం బరు 31కల్లా అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఓఎస్డీ అనిల్‌ కుమార్‌రెడ్డి, ఏఓ నవంత్‌బాబు, శ్రీధర్‌రెడ్డి, శేషారెడ్డి, అద్దాలమర్రి మల్లికార్జునరెడ్డి, రామాంజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-01T05:56:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising