ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎంను కలిసిన ఎమ్మెల్సీ జకియాఖానం

ABN, First Publish Date - 2020-08-11T11:16:34+05:30

ఎమ్మెల్సీ జకియాఖానం సోమవారం సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయచోటిటౌన్‌, ఆగస్టు10: ఎమ్మెల్సీ జకియాఖానం సోమవారం సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డితో కలిసి రాజధానిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో  సీఎంను కలిశారు. జకియాఖానం మాట్లాడుతూ  ఎంపీ మిథున్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి సహకారం, సూచనలతో పార్టీ అభివృద్ధితో పాటు మహిళా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

Updated Date - 2020-08-11T11:16:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising