ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మధ్యాహ్న భోజన పథకం తనిఖీ

ABN, First Publish Date - 2020-12-02T04:52:29+05:30

జగనన్న గోరుముద్ద కార్యక్రమం అమలు, పనితీరు తనిఖీల్లో భాగంగా మంగళవారం స్థానిక నందలూరు హైస్కూలును మధ్యాహ్న భోజన పథకం జిల్లా తనిఖీ అధికారి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ షేక్‌ ఎజాజ్‌బాషా ఆకస్మికంగా తనిఖీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందలూరు, డిసెంబరు 1 : జగనన్న గోరుముద్ద కార్యక్రమం అమలు, పనితీరు తనిఖీల్లో భాగంగా మంగళవారం స్థానిక నందలూరు హైస్కూలును మధ్యాహ్న భోజన పథకం జిల్లా తనిఖీ అధికారి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ షేక్‌ ఎజాజ్‌బాషా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులు, రిజిస్టర్‌లు పరిశీలించారు. కోవిడ్‌ సెలవుల్లో విద్యార్థులకు పంపిణీ చేసిన డ్రై రేషన్‌ వివరాలు సేకరించారు.  ఈ కార్యక్రమంలో డీఈవో కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ మహమ్మద్‌రఫీ,  హెచ్‌ఎం బి.రమాదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-02T04:52:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising