ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లీజు చెల్లించకుంటే స్థలాలు స్వాధీనం

ABN, First Publish Date - 2020-12-08T05:04:52+05:30

అగస్త్యేశ్వరస్వామి ఆలయానికి చెందిన స్థలాల్లో ఉన్నవారు లీజు చెల్లించకుంటే వాటిని స్వాధీనం చేసుకుంటామని ఆలయ ఛైర్మన్‌ శెట్టిపల్లె రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు టౌన్‌, డిసెంబరు 7: అగస్త్యేశ్వరస్వామి ఆలయానికి చెందిన స్థలాల్లో ఉన్నవారు లీజు చెల్లించకుంటే వాటిని  స్వాధీనం చేసుకుంటామని ఆలయ ఛైర్మన్‌ శెట్టిపల్లె రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.  పాలకమండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినాయకనగర్‌లోని స్థలానికి పది రోజుల్లోపు లీజు కట్టాలని సూచించారు. లీజు కట్టని స్థలాలను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఈవో రామచంద్రాచార్యులు, సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-08T05:04:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising