ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనస్థాపంతో రైతు ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-10-30T10:22:56+05:30

మబ్బుచింత లపల్లె రైతు జల్లా రామిరెడ్డి (69) మన స్థాపంతో ఉరి వేసుకుని మృతి చెందినట్లు ఎస్‌ఐ సంజీవరెడ్డి తెలి పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేముల, అక్టోబరు 29: మబ్బుచింత లపల్లె రైతు జల్లా రామిరెడ్డి (69) మన స్థాపంతో ఉరి వేసుకుని మృతి చెందినట్లు ఎస్‌ఐ సంజీవరెడ్డి తెలి పారు. ఎస్‌ఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జల్లా రామిరెడ్డికి కెకె కొ ట్టాలలో నాలుగెకరాల భూమి ఉండే ది. కాగా 2010లో రిజర్వాయర్‌ నిర్మాణం కోసం మేటాస్‌ కంపెనీ రా మిరెడ్డి భూమిని స్వాధీనం చేసుకుం దన్నారు. అయితే ఇంత వరకు దాని కి సంబంధించిన పరిహారం సుమా రు రూ.25లక్షలు కంపెనీ చెల్లించలేదన్నారు. భూమిని స్వాధీనం చేసుకోవ డంతో రామిరెడ్డి వ్యవసాయం చేయలేకపోయాడు. దీంతో కుటుంబ పరిస్థితులు దిగజారి పోతుండగా జీవనం కోసం కొంతమేర అప్పు చేశాడు. కంపెనీ నుంచి రావాల్సిన డబ్బు రాకపోవడం ఒకవైపు, అప్పులు ఇచ్చిన వా రి ఒత్తిడి ఎక్కువ అవడంతో గురువారం తెల్లవారుజామున చెట్టుకు ఉరివే సుకుని మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు. 

Updated Date - 2020-10-30T10:22:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising