ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

127 పాజిటివ్‌ కేసులు నమోదు

ABN, First Publish Date - 2020-10-28T09:03:54+05:30

జిల్లాలో మరో 127 మందిలో కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నలుగురి మృతి

కడప, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరో 127 మందిలో కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 51,564కు చేరింది. మరో నలుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు 506 మంది మృత్యువాత పడ్డారు. కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకున్న 260 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 49,622 మంది కోలుకున్నారు. 1370 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2020-10-28T09:03:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising