ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్కూటర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొని..

ABN, First Publish Date - 2020-10-27T08:21:42+05:30

స్కూటర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలు ఇరువురు దుర్మరణం చెందారు. ఈ సంఘటన సోమవారం మైదుకూరు మండలంలోని వనిపెంట వద్ద చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భార్యాభర్తల దుర్మరణం


మైదుకూరు, అక్టోబరు 26 : స్కూటర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలు ఇరువురు దుర్మరణం చెందారు. ఈ సంఘటన సోమవారం మైదుకూరు మండలంలోని వనిపెంట వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... మండలంలోని ఉత్సలవరానికి చెందిన కత్తి చిన్నగుర్రప్ప (46), ఆయన భార్య తిరుపతమ్మ (40) బైక్‌పై వనిపెంట నుంచి స్వగ్రామం వెళుతుండగా మైదుకూరు నుంచి గిద్దలూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో తిరుపతమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. గుర్రప్పను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-10-27T08:21:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising