ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తులతో కిటకిటలాడిన గండి

ABN, First Publish Date - 2020-10-04T06:01:05+05:30

గండి వీరాంజనేయస్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. పాపాఘ్ని నది పారుతుండడంతో శ్రావణ మాసోత్సవాలను మరపించే విధంగా భక్తులు భారీగా వచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చక్రాయపేట, అక్టోబరు 3: గండి వీరాంజనేయస్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. పాపాఘ్ని నది పారుతుండడంతో శ్రావణ మాసోత్సవాలను మరపించే విధంగా భక్తులు భారీగా వచ్చారు. స్పెషల్‌ దర్శనం, సర్వదర్శనం, వాహన టికెట్లు, లడ్డూ ప్రసాదాలు, తలనీలాలు, కొబ్బరికాయలు, వసతిగృహాలకు దాదాపు రూ.3.50 లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా సహాయ కమిషనర్‌ శంకరబాలాజి అన్ని ఏర్పాట్లు చేశారు.


పాపాఘ్ని నదిలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులు కిక్కిరిసిపోయారు. అర్చకుడు రఘుస్వామి ఆధ్వర్యంలో అభిషేకాలు చేసి మూలవిరాట్‌ను పూలమాలలతో అలంకరించారు. కరోనా వైరస్‌ కారణంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా మాస్కులు వేసుకోవడం, భౌతిక దూరం పాటించడం లాంటివి దేవస్థానం చేపట్టింది. 

Updated Date - 2020-10-04T06:01:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising