ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

45 వేలకు చేరువలో...

ABN, First Publish Date - 2020-10-02T07:03:00+05:30

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు 45 వేలకు చేరువలో ఉన్నాయి. కొత్తగా మరో 400 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 తాజాగా 400 పాజిటివ్‌ కేసులు

 ముగ్గురు మృతి


కడప, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు 45 వేలకు చేరువలో ఉన్నాయి. కొత్తగా మరో 400 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 44,403కు చేరింది. మరో ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకు 448 మంది మరణించారు. కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకున్న 144 మందిని డిశ్చార్జి చేశారు. ఇప్పటి వరకు 40,462 మంది కరోనాను జయించారు. హోం ఐసోలేషన్‌ 2766 మంది చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2020-10-02T07:03:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising