ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివేకా హత్య కేసులో.. ముగ్గురిని విచారించిన సీబీఐ అధికారులు

ABN, First Publish Date - 2020-10-01T06:19:57+05:30

మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి సీబీఐ అధికారులు బుధవారం కడప కేంద్ర కారాగారంలోని అతిథిగృహంలో ముగ్గురిని విచారించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి సీబీఐ అధికారులు బుధవారం కడప కేంద్ర కారాగారంలోని అతిథిగృహంలో ముగ్గురిని విచారించారు. వైఎస్‌ వివేకా ఇంట్లో వంటమనిషి లక్ష్మిదేవి, పనిమనిషితో పాటు మరో వ్యక్తిని ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించినట్లు తెలుస్తోంది. వివేకా హత్య సమయంలో ఎక్కడ ఉన్నారు, వివేకా హత్య వెలుగుచూసిన రోజు వారి ఇంటికి ఏ సమయంలో వచ్చారన్న అంశాలపై ఆరా తీసినట్లు సమాచారం.


గత పదిరోజులకు పైగానే పులివెందుల, కడప ప్రాంతాల్లోని పలువురు అనుమానితులను సీబీఐ అధికారులు విచారించారు. మంగళవారం ఒక్కరోజు విచారణకు విరామం ఇచ్చి తిరిగి బుధవారం కొనసాగించారు.

Updated Date - 2020-10-01T06:19:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising