ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంసీఏ విభాగాన్ని గురుకులానికి మార్పు

ABN, First Publish Date - 2020-09-25T11:21:37+05:30

ఎంసీఏ విభాగాన్ని గురుకులానికి మార్పు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(వైవీయూ), సెప్టెంబరు 24: వైవీయూలోని ఎంసీఏ విభాగాన్ని గురుకుల భవనాల్లోకి మార్చుతున్నట్లు వీసీ సూర్యకళావతి ఉత్తర్వులు జారీ చేశారు. వైవీయూలోని స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ఆధ్వర్యంలో గురుకుల భవనాలు ఉండేవని, ప్రభుత్వం ఆ భవనాలను వైవీయూకి అప్పగించిందని అందులో భాగంగా ఎంసీఏ విభాగాన్ని గురుకులానికి మార్చామని యూనివర్శిటీ అదికారులు తెలిపారు. ఇప్పటికే ఆ భవనాల్లో ఎంబీఏ కామర్స్‌ కోర్సులు నిర్వహిస్తున్నారు. గురుకుల భవనాలను వీసీ పరిశీలించి విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పించాలని వీసీ ఇంజనీరింగ్‌ విభాగాన్ని సూచించారు.

Updated Date - 2020-09-25T11:21:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising