ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడోరోజు 76 శాతం మంది హాజరు : కలెక్టర్‌

ABN, First Publish Date - 2020-09-23T06:56:47+05:30

: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షలు మూడోరోజు ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(కలెక్టరేట్‌), సెప్టెంబరు 22 : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షలు మూడోరోజు ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం నిర్వహించిన పరీక్షలకు 5766 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా అందులో 4411 మంది (76.784 శాతం) హాజరయ్యారన్నారు. కాగా పరీక్షలకు 1355 మంది గైరాజరయ్యారని పేర్కొన్నారు.

Updated Date - 2020-09-23T06:56:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising