ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి మధ్య మైనింగ్ వార్

ABN, First Publish Date - 2020-12-29T19:31:11+05:30

జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మాజీ మంత్రి, వైసీపీ నేత రామ సుబ్బారెడ్డి మైనింగ్ వార్ నడుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మాజీ మంత్రి, వైసీపీ నేత రామ సుబ్బారెడ్డి మైనింగ్ వార్ నడుస్తోంది. ముద్దనూరు మండలం చింతకుంట గ్రామం దగ్గర మైనింగ్ కోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే  సుధీర్ రెడ్డి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనింగ్ కోసం ప్రయత్నిస్తున్న మాజీ మంత్రి,  వైసీపీ నేత రామ సుబ్బారెడ్డి తనయుడు శివారెడ్డి మైనింగ్ చేయడాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోను అని స్పష్టం చేశారు. ప్రాణాలు అడ్డుపెట్టి అయినా మైనింగ్ జరగనివ్వమని స్పష్టం చేశారు. వైసీపీ మైనింగ్‌కు  వ్యతిరేకమని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-12-29T19:31:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising