ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడపలో వ్యక్తి దారుణ హత్య

ABN, First Publish Date - 2020-10-31T15:19:50+05:30

జిల్లాలోని రాయచోటి రాజులకాలనీలో రాజేంద్రమురళి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: జిల్లాలోని రాయచోటి రాజులకాలనీలో  రాజేంద్రమురళి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మిద్దెపై నిద్రిస్తుండగా... మృతుని తమ్ముడే అన్నపై బండ రాయి మీద వేసి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అన్నదమ్ములు ఇరువురిది తమిళాడు ధర్మపురి జిల్లాగా తెలుస్తోంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నా పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-10-31T15:19:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising