ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు నష్టపరిహార చెక్కుల అందజేత

ABN, First Publish Date - 2020-07-10T10:36:14+05:30

సుండుపల్లె-వీరబల్లి మండలాలకు సంబంధించి 11 మంది రైతులకు ప్రభుత్వం నుంచి మంజూరైన నష్ట పరిహార చెక్కులను రైతులకు అందజేసినట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుండుపల్లె, జూలై 9: సుండుపల్లె-వీరబల్లి మండలాలకు సంబంధించి 11 మంది రైతులకు ప్రభుత్వం నుంచి మంజూరైన నష్ట పరిహార చెక్కులను రైతులకు అందజేసినట్లు రాజంపేట డీఎ్‌పవో ఖాదర్‌వలి తెలిపారు. అడవి పందులు, ఏనుగుల దాడిలో పంటలు నష్టపోయిన 11 మంది రైతులకు గురువారం సానిపాయి రేంజ్‌ కార్యాలయం వద్ద రూ.2లక్షల 90 వేలను చెక్కుల రూపంలో అందజేశా మని వారు తెలిపారు. కార్యక్రమంలో అటవీశాఖ  అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-07-10T10:36:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising