ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైకోర్టు స్టే ఇస్తే భూ పట్టాలు పంచడం న్యాయమా..?

ABN, First Publish Date - 2020-12-30T05:38:19+05:30

రాజంపేట మండలం సుండువారిపల్లెలో హైకోర్టు స్టే ఇచ్చిన భూమిలో పట్టాలివ్వడం న్యాయమా అని జనసేన పార్లమెంటరీ ఇన్‌చార్జి ముఖరం చాంద్‌ ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జనసేన పార్లమెంట్‌ ఇన్‌చార్జి ముఖరంచాంద్‌

రాజంపేట టౌన్‌, డిసెంబరు29 : రాజంపేట మండలం సుండువారిపల్లెలో హైకోర్టు స్టే ఇచ్చిన భూమిలో పట్టాలివ్వడం న్యాయమా అని జనసేన పార్లమెంటరీ ఇన్‌చార్జి ముఖరం చాంద్‌ ప్రశ్నించారు.  మంగళవారం రాజంపేటలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇళ్ల పట్టాలు వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు ఇచ్చి పేదల కడుపుకొట్టారన్నారు. సుండువారిపల్లె ప్రాంతంలో సర్వేనెంబరు 1202, 1203 భూమిని కేంద్రీయ విశ్వవిద్యాలయానికి కేటాయిస్తే ఆ భూమిని కబ్జా చేశారన్నారు.  

Updated Date - 2020-12-30T05:38:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising