ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తుఫాను బాధిత రైతాంగానికి చేయూత

ABN, First Publish Date - 2020-11-28T05:35:39+05:30

నివర్‌ తుఫాన్‌ బాధిత రైతాంగా నికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథశర్మ తక్షణ సాయం అందజేశారు.

రైతులకు ఆర్థికసాయం అందజేస్తున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథశర్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వంద మంది రైతులకు రూ.వెయ్యి చొప్పున సాయినాథ్‌శర్మ ఆర్థికసాయం

కమలాపురం, నవంబరు 27: నివర్‌ తుఫాన్‌ బాధిత రైతాంగా నికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథశర్మ తక్షణ సాయం అందజేశారు. తుఫాను కారణంగా మండల పరిధిలో దెబ్బతిన్న పంటల ను సాయినాథశర్మ శుక్రవారం పరిశీలించారు. జంబాపురం దళితవాడ, చలితిమ్మాయిపల్లె, గొల్లపల్లె, కొండాయపల్లె, అప్పారావుపల్లె, ఈడిగపల్లె, తదితర గ్రామాల్లోని బాధిత రైతు కుటుంబాలకు తనవంతు సాయంగా ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున దాదాపు 100 మందికి నగదు అందించారు. ప్రతి రైతు వేలాది రూపాయలు అధిక వడ్డీలకు అప్పు చేసి సాగు చేసిన పంటలు చేతికందే సమయంలో వర్షం కారణంగా దెబ్బతిని తీవ్రంగా నష్టపోయారన్నారు. పార్టీ అండగా ఉంటుందని, అధైర్యపడవద్దని రైతులకు ధైర్యం చెప్పారు.

Updated Date - 2020-11-28T05:35:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising