ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి : పుత్తా

ABN, First Publish Date - 2020-12-20T04:57:25+05:30

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల చెంతకు తీసుకెళ్లాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కమబలాపురం ఇన్‌ఛార్జి పుత్తా నరసింహారెడ్డి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న పుత్తా నరసింహారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కమలాపురం, డిసెంబరు 19: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల చెంతకు తీసుకెళ్లాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కమబలాపురం ఇన్‌ఛార్జి పుత్తా నరసింహారెడ్డి అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద శనివారం సాయంత్రం కమలాపురం మండల నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని, హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానానాలను ఎండగట్టేందుకు జనవరిలో నియోజకవర్గ వ్యాప్తంగా బహిరంగ సభను నిర్వహించి ప్రజలకు అంతా తెలియజేస్తామన్నారు. 

Updated Date - 2020-12-20T04:57:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising