ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దెబ్బతిన్న పండ్లతోటలను పరిశీలించిన కస్తూరి

ABN, First Publish Date - 2020-11-30T04:59:27+05:30

ఓబులవారిపల్లె మండలంలో నివర్‌ తుఫానుతో దెబ్బతిన్న పండ్లతోటలను ఆదివారం రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చార్జి కస్తూరి విశ్వనాధనాయుడు పరిశీలించారు.

పండ్లతోటలను పరిశీలించిన రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చార్జి కస్తూరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓబులవారిపల్లె, నవంబరు29 : ఓబులవారిపల్లె మండలంలో నివర్‌ తుఫానుతో దెబ్బతిన్న పండ్లతోటలను ఆదివారం రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చార్జి కస్తూరి విశ్వనాధనాయుడు పరిశీలించారు. వై.కోట పంచాయతీతో పాటు బి.కమ్మపల్లె, బోటుమీదపల్లె, కాకర్లవారిపల్లె గ్రామాల్లో ఆయనపర్యటించి నష్టపోయిన రైతులతో మాట్లాడి పడిపోయిన పండ్లతోటలను పరిశీలించారు.  ఈ కార్యక్రమంలో ఓబులవారిపల్లె టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు గంగరాజు వెంకటేశ్వరరాజు, ఉపాధ్యక్షులు చప్పిడి రమే్‌షబాబునాయుడు, మాజీ సర్పంచ్‌ దుర్గయ్య, బి.కమ్మపల్లె రైతులు శంకరనాయుడు, నాగేశ్వరనాయుడు, కాకర్లరెడ్డయ్యనాయుడు, చిట్వేలి మండల శాఖ అధ్యక్షుడు కె.కె.చౌదరి, కటికం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2020-11-30T04:59:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising