ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి ఉచిత బియ్యం

ABN, First Publish Date - 2020-06-18T11:36:29+05:30

కరోనా వైరస్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 18 నుంచి 28వ తేది వరకు కార్డులోని ప్రతి వ్యక్తికి 5 కేజీల బియ్యం చొప్పున

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(కలెక్టరేట్‌), జూన్‌ 17: కరోనా వైరస్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 18 నుంచి 28వ తేది వరకు కార్డులోని ప్రతి వ్యక్తికి 5 కేజీల బియ్యం చొప్పున ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతోందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిణి సౌభాగ్యలక్ష్మీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల్లో ఉన్న ఒక్కో వ్యక్తికి 5 కేజీల బియ్యంతో పాటు, కార్డుకు కేజీ శనగలు ఇవ్వనున్నామని, కేవలం చక్కెరకు మాత్రమే డబ్బులు చెల్లించాలని తెలిపారు. 

Updated Date - 2020-06-18T11:36:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising