ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను తక్షణం అదుకోవాలి

ABN, First Publish Date - 2020-03-27T09:55:38+05:30

రైతులను ప్రభుత్వం తక్షణమే అదుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గురువారం ఒక ప్రకటనలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి


కడప (రవీంద్రనగర్‌), మార్చి: 26, రైతులను ప్రభుత్వం తక్షణమే అదుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాధి నేపథ్యంలో ప్రభుత్వం పండ్లతోట రైతులను అదుకోవాలని తెలిపారు. అరటి, దోస, కర్బూజ, బత్తాయి పంటలను కొనే నాథుడే కరువయ్యారన్నారు. టమోటా రైతులు పంటను అమ్ముకోలేక  నష్టపోతున్నారని, వేంటనే ప్రభుత్వం రైతులను అదుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించాలని తెలిపారు. అలాగే కరోనా వైరస్‌ వల్ల పేదలు ఉపాధి కోల్పోయారని, తక్షణమే రూ.ఐదు వేలు అందించాలన్నారు.

Updated Date - 2020-03-27T09:55:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising