ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-03-13T10:29:41+05:30

మండలంలోని దౌలతాపురం గ్రామానికి చెందిన గజ్జల వెంకటరమణారెడ్డి (50) అనే రైతు అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీకేదిన్నె, మార్చి 12 : మండలంలోని దౌలతాపురం గ్రామానికి చెందిన గజ్జల వెంకటరమణారెడ్డి (50) అనే రైతు అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకట రమణారెడ్డి ఐదు ఎకరాలు గుత్తకు తీసుకుని అరటి, మిరప, వంగ సాగు చేసి నష్టపోయాడు. దాదాపు రూ.10 లక్షలు అప్పులు కావడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.


మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీకేదిన్నె ఎస్‌ఐ తెలిపారు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రైతు ఆత్మహత్య విషయం తెలిసిన వ్యవసాయ, రెవెన్యూ అధికారులు గ్రామానికి చేరుకు న్నారు. రైతు మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసు కున్నారు. 

Updated Date - 2020-03-13T10:29:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising