ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-07-10T10:34:38+05:30

కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలంలోని బసిరెడ్డిపల్లెకు చెందిన రైతు కంభం రమే్‌షరెడ్డి (37) అప్పులబాధతో ఆత్మహత్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీరపునాయునిపల్లె, జూలై 9: కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలంలోని బసిరెడ్డిపల్లెకు చెందిన రైతు కంభం రమే్‌షరెడ్డి (37) అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయనకు ఆరెకరాల పొలం ఉంది. ఇందులో సాగుకోసం అప్పులు చేశాడు. ఇవి వడ్డీ మొదలు కలుపుకుని సుమారు రూ.6లక్షలకు చేరాయి. అప్పుల తీర్చే మార్గం కనిపించకపోవడంతో రమేష్‌రెడ్డి బుధవారం ఉదయం తన పొలంలోకి వెళ్లి పంటల్లో పురుగునివారణకు వాడే గుళికలను మింగి అక్కడే పడుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు పొలం వద్దకెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న రైతును చికిత్స కోసం 108 వాహనంలో వేంపల్లెకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు రమే్‌షరెడ్డి మృతిచెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి తండ్రి రామిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-07-10T10:34:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising