ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో రైతు మృతి

ABN, First Publish Date - 2020-12-06T05:06:29+05:30

పొలంలో పనులు చేస్తుండగా విద్యుత్‌ తీగలు తగలి యువ రైతు మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి తిప్పి రెడ్డిపల్లె వద్ద జరిగింది.

ఓబులేసు మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైదుకూరు, డిసెంబరు 5 : పొలంలో పనులు చేస్తుండగా విద్యుత్‌ తీగలు తగలి యువ రైతు మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి తిప్పి రెడ్డిపల్లె వద్ద జరిగింది. పోలీసుల కథనం మేరకు... తిప్పిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన అక్కిదాసరి ఓబులేసు (25) పొలంలో పనులు చేసుకుం టుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్‌ తీగలు తగిలి మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు మైదుకూరు పోలీసులు పేర్కొన్నారు. కాగా ఓబులేసుకు భార్య, ఇద్దరు పిల్లలుండగా శుక్రవారం రాత్రి మరో అమ్మాయి పుట్టినట్లు స్థానికులు పేర్కొన్నారు.  


Updated Date - 2020-12-06T05:06:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising