ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుష్పగిరి బ్యారేజీ డీపీఆర్‌ పనులు ప్రారంభం

ABN, First Publish Date - 2020-11-22T04:31:47+05:30

మండల పరిధిలోని ఆదినిమ్మాయపల్లె ఆనకట్టకు దిగువన పుష్పగిరి ఆలయ సమీపంలో పెన్నానదిపై పుష్పగిరి బ్యారేజీకి సం బంధించిన డీపీఆర్‌ పనులను శనివారం ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి, కమలా పురం వైసీపీ సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లిఖార్జునరెడ్డితో కలిసి పరిశీలిం చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వల్లూరు, నవంబరు 21 :మండల పరిధిలోని ఆదినిమ్మాయపల్లె ఆనకట్టకు దిగువన పుష్పగిరి ఆలయ సమీపంలో పెన్నానదిపై పుష్పగిరి బ్యారేజీకి సం బంధించిన డీపీఆర్‌ పనులను శనివారం ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి, కమలా పురం వైసీపీ సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లిఖార్జునరెడ్డితో కలిసి పరిశీలిం చారు. ఈ సందర్భంగా వారు ఇంజనీర్ల ద్వారా అవసరమైన వివరాలు సేకరి ంచారు. అలాగే డ్రిల్లింగ్‌ పనులను పరిశీలించారు. ఇంజనీరింగ్‌, జియాలజీ అధికారులతో డీపీఆర్‌ తయారీ గురించి చర్చించారు. కేసీ కెనాల్‌ చివరి ఆయకట్టు వరకు నీరందేలా చూస్తామన్నారు. దీంతో వల్లూరు, ఖాజీపేట మండలాల రైతులకు ఉపయోగం ఉంటుందన్నారు. వీరి వెంట కేసీ కెనాల్‌ ఈఈ ప్రతాప్‌, డీఈ బ్రహ్మానందరెడ్డి, ఏఈలు దీపక్‌, మురళి, శంకర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-22T04:31:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising