ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

ABN, First Publish Date - 2020-12-06T05:02:55+05:30

వేంపల్లె రాజీవ్‌కాలనీకి చెందిన నాగేంద్ర(23) అను మానాస్పదస్థితిలో మృతిచెందినట్లు ఎస్‌ఐ తిరుపాల్‌నాయక్‌ తెలిపారు.

మృతుడు నాగేంద్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేంపల్లె, డిసెంబరు 5: వేంపల్లె రాజీవ్‌కాలనీకి చెందిన నాగేంద్ర(23) అను మానాస్పదస్థితిలో మృతిచెందినట్లు ఎస్‌ఐ తిరుపాల్‌నాయక్‌ తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాజీవ్‌కాలనీకి చెందిన నా గేంద్ర అనే యువకుడు రాయచోటి-వేంపల్లె పెట్రోల్‌ బంకు వెనుకవైపున మృతిచెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచా రం అందించారు. నాగేంద్ర కనిపించడం లేదంటూ రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులు వేంపల్లె పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా ఆ యువకుడి మృతదేహం వద్ద పురుగుల మందు డబ్బా ఉండటాన్ని బట్టి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్‌ఐ తెలిపారు. అయితే ముఖంపై గాయాలు ఉండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-12-06T05:02:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising