ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూరగాయల కోసం గుంపులు గుంపులుగా రావద్దు

ABN, First Publish Date - 2020-04-05T09:13:02+05:30

కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రజలు కూరగాయలు కొనేందుకు గుంపులు గుంపులుగా రావద్దని కమిషనర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రజలు కూరగాయలు కొనేందుకు గుంపులు గుంపులుగా రావద్దని కమిషనర్‌ లవన్న సూచించారు. శనివారం సాయంత్రం ఆయన ఛాంబరులో విలేకరులతో మా ట్లాడారు. లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు గా ను ప్రభుత్వం అన్ని రకాల చర్య లు తీసుకుంటుందన్నారు. నిత్యావసరాలు, కూరగాయల కోసం ప్రతి డివిజన్‌లో దుకాణాలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే ప్రతి డివిజ న్‌కు కూరగాయలు 80 తోపుడుబండ్ల ద్వారా పంపిస్తామన్నారు. ప్రజలంతా ఆ ప్రాంతాల్లోనే భౌతిక దూరాన్ని పాటిస్తూ కొనుగోలు చేయాలన్నారు. పారిశుధ్య చర్యలు వేగవంతం చేశామన్నారు. తాగునీటి సమస్య తలెత్తితే ఆయా ప్రాంతాల అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.

Updated Date - 2020-04-05T09:13:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising