ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరెంటు వైరు తగిలి వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2020-12-03T04:49:21+05:30

కడప నగరం ద్వారకనగర్‌లో విద్యుత్‌ వైరు తగిలి నాగరాజు ఆలియాస్‌ రాజు (46) మృతి చెందినట్లు వన్‌టౌన్‌ ఎస్‌ఐ హసామ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(క్రైం), డిసెంబరు 2: కడప నగరం ద్వారకనగర్‌లో విద్యుత్‌ వైరు తగిలి నాగరాజు ఆలియాస్‌ రాజు (46) మృతి చెందినట్లు వన్‌టౌన్‌ ఎస్‌ఐ హసామ్‌ తెలిపారు. అనంతపురం జిల్లా ముదిగుబ్బకు చెందిన నాగరాజు పన్నెండేళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం కడప నగరానికి వచ్చి భాగ్యనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నాడు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ద్వారకానగర్‌లోని ఓ ఇంట్లో పనిచేస్తున్నాడు. బుఽధవారం ఇంటి యజమాని ఆవరణమంతా శానిటేషన్‌  చేయించగా, అక్కడున్న ప్లగ్‌బాక్స్‌ వైరు చుడుతూ ప్రమాదవశాత్తు వైరు తగిలి నాగ రాజు మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2020-12-03T04:49:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising